America: సరస్సులో పడిన తెలుగువారి మృతదేహాలు వెలికితీత
అమెరికాలో సరస్సులో పడి మరణించిన తెలుగువారి మృతదేహాలను అతి కష్టం మీద సహాయ సిబ్బంది వెలికితీశారు. గడ్డకట్టిన సరస్సులో గంటలపాటు నిర్విరామంగా సహాయ చర్యలు చేపట్టి.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మైనస్ 30 డిగ్రీల నీటిలో పడిపోవడంతో వీరు ముగ్గురు మరిణించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈత రాకుండా ఇలాంటి నీటిలో పడితే బతకడం చాలా కష్టమని వివరించారు.
Published : 29 Dec 2022 18:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం