America: సరస్సులో పడిన తెలుగువారి మృతదేహాలు వెలికితీత

అమెరికాలో సరస్సులో పడి మరణించిన తెలుగువారి మృతదేహాలను అతి కష్టం మీద సహాయ సిబ్బంది వెలికితీశారు. గడ్డకట్టిన సరస్సులో గంటలపాటు నిర్విరామంగా సహాయ చర్యలు చేపట్టి.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మైనస్ 30 డిగ్రీల నీటిలో పడిపోవడంతో వీరు ముగ్గురు మరిణించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈత రాకుండా ఇలాంటి నీటిలో పడితే బతకడం చాలా కష్టమని వివరించారు.

Published : 29 Dec 2022 18:58 IST

అమెరికాలో సరస్సులో పడి మరణించిన తెలుగువారి మృతదేహాలను అతి కష్టం మీద సహాయ సిబ్బంది వెలికితీశారు. గడ్డకట్టిన సరస్సులో గంటలపాటు నిర్విరామంగా సహాయ చర్యలు చేపట్టి.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మైనస్ 30 డిగ్రీల నీటిలో పడిపోవడంతో వీరు ముగ్గురు మరిణించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈత రాకుండా ఇలాంటి నీటిలో పడితే బతకడం చాలా కష్టమని వివరించారు.

Tags :

మరిన్ని