Amit Shah: కేసీఆర్‌ హత్యారాజకీయాలు మొదలు పెట్టారు: అమిత్‌షా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కేసీఆర్‌ను సీఎం పీఠం నుంచి దించేందుకు తాను అవసరం లేదని.. సంజయ్‌ ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు.

Published : 14 May 2022 22:20 IST
Tags :

మరిన్ని