Amritpal Singh: అమృత్‌పాల్ కుట్ర.. ఖలిస్థాన్ పేరిట సొంతంగా జెండా, కరెన్సీ..!

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్  కోసం వెతికే క్రమంలో పోలీసులు భయానక విషయాలను కనుగొన్నారు. భారత్‌పై అమృత్‌పాల్ విష కుట్రకు సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖలిస్తాన్ పేరిట ఏకంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు గుర్తించారు. అందుకోసం ఇప్పటికే అతడు అధికారిక కరెన్సీ, జెండాను, పాస్‌పోర్టును సిద్ధం చేసినట్లు కనుగొన్నారు.   

Published : 25 Mar 2023 14:08 IST

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్  కోసం వెతికే క్రమంలో పోలీసులు భయానక విషయాలను కనుగొన్నారు. భారత్‌పై అమృత్‌పాల్ విష కుట్రకు సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖలిస్తాన్ పేరిట ఏకంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు గుర్తించారు. అందుకోసం ఇప్పటికే అతడు అధికారిక కరెన్సీ, జెండాను, పాస్‌పోర్టును సిద్ధం చేసినట్లు కనుగొన్నారు.   

Tags :

మరిన్ని