Anakapalli: రాజసం కాదిది.. అక్షరం కోసం ఆదివాసీ బిడ్డల ప్రయాస
అనకాపల్లి జిల్లాలోని చీమలపాడు పంచాయతీలోని నేరేడు బంధ అటవీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు... పాఠశాలకు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక గుర్రాలపై వెళుతున్నారు. వీరు చదువుకోడానికి ఎత్తైన కొండలు, గుట్టలు, తుప్పలు దాటి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగంపేట పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం అంగన్వాడి కేంద్రం కూడా లేని తమ ప్రాంతంలో రోడ్లు, పాఠశాలను నిర్మించాలని అధికారులను గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated : 12 Jan 2023 17:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్