Andhra News: ఇవాళ్టి నుంచి అనకాపల్లి మార్కెట్లో లావాదేవీలు బంద్
నాటుసారా తయారీ పేరుతో నల్లబెల్లం రైతులు, వ్యాపారులపై ఆంక్షలు విధించటం, కేసులు పెట్టడంపై అనకాపల్లి వర్తక సంఘం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ నల్లబెల్లం దొరికినా.. అనకాపల్లి నుంచే వచ్చిందంటూ పోలీసులు చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి మార్కెట్ లో లావాదేవీలు నిలిపివేయనున్నారు.
Published : 19 May 2022 11:00 IST
Tags :