కోడిగుడ్ల దాడిపై పోలీసుల వ్యాఖ్యలు పచ్చి బూటకాలు: ఆనం వెంకటరమణారెడ్డి
లోకేశ్పై జరిగిన కోడిగుడ్ల దాడిపై.. పోలీసుల వ్యాఖ్యలు పచ్చి బూటకాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. లోకేశ్ తమతో సెల్ఫీ దిగలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లు విసిరారని చెప్పడం పిచ్చికథేనన్నారు. ఘటన జరిగిన రోజే నిందితుల్ని ప్రజలకు మీడియా చూపిస్తే.. వారిని పట్టుకోవడానికి పోలీసులకు వారం పట్టిందని ఎద్దేవా చేశారు. మరీ ఇంత ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించడం నిజంగా సిగ్గు చేటన్నారు.
Published : 08 Jun 2023 22:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ