Vizag: అత్యంత వైభవంగా అనంత పద్మనాభుడి కొండమెట్ల దీపోత్సవం..

విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభుని కొండమెట్ల దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లక్షల సంఖ్యలో భక్తులు మెట్టుమెట్టుకి దీపాలను వెలిగించి స్వామికి నివేదించారు. సుమారు 2వేల మెట్లపై అంతటా భక్తులే కనిపించారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైన అనంత పద్మనాభునికి కార్తికమాసం చివరి రోజున ఈ దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. 

Published : 23 Nov 2022 20:57 IST

Tags :

మరిన్ని