Vizag: అత్యంత వైభవంగా అనంత పద్మనాభుడి కొండమెట్ల దీపోత్సవం..
విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభుని కొండమెట్ల దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లక్షల సంఖ్యలో భక్తులు మెట్టుమెట్టుకి దీపాలను వెలిగించి స్వామికి నివేదించారు. సుమారు 2వేల మెట్లపై అంతటా భక్తులే కనిపించారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైన అనంత పద్మనాభునికి కార్తికమాసం చివరి రోజున ఈ దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
Published : 23 Nov 2022 20:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల