Anantapur: స్కేటింగ్ చేస్తూ కారు లాగిన పదో తరగతి విద్యార్థిని..!
అనంతపురానికి చెందిన నిత్యశ్రీ అనే 10వ తరగతి విద్యార్థిని 101 కిలోమీటర్ల మేర స్కేటింగ్ చేస్తూ కారును లాగింది. అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై సాగుతున్న స్కేటింగ్ యాత్రకు మాజీ మంత్రి పరిటాల సునీత స్వాగతం పలుకుతూ కొంత దూరం నిత్యశ్రీతో కలిసి నడిచారు. వజ్ర వరల్డ్ రికార్డు కోసం 101 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేస్తూ నిత్యశ్రీ కారును లాగుతోందని నిర్వాహకులు తెలిపారు.
Updated : 26 Oct 2023 16:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం