Andhra News: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏంచేశారో చర్చించేందుకు సిద్ధమా ? : అచ్చెన్నాయుడు

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏంచేశారో చర్చించేందుకు వైకాపా నేతలు సిద్ధమా అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తన సొంత సామాజికవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులకు రాసిచ్చిన జగన్ ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలన్నారు. మహానాడును పక్కదోవ పట్టించేందుకే సామాజిక న్యాయం పేరుతో మంత్రు చేత బస్సుయాత్ర చేపట్టారని ఆక్షేపించారు.

Published : 26 May 2022 14:56 IST

Tags :

మరిన్ని