Andhra news: ఎమ్మెల్యేకు చుక్కెదురు.. నిలదీసిన దంపతులు!
‘గడపగడపకు మన ప్రభుత్వం’ అంటూ అనంతపురం జిల్లా చెదళ్ల గ్రామంలో పర్యటించిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని దంపతులు నిలదీశారు. ఒక్కగానొక్క కుమారుడు ట్రాక్టర్ ద్వారా ఇసుక విక్రయించుకుంటుంటే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కఓటు కూడా పక్కకుపోకుండా వైకాపాకు వేస్తే జైల్లో పెట్టించారంటూ దంపతులు కన్నీటిపర్యంతం అయ్యారు.
Published : 28 May 2022 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం