Andhra news: ఎమ్మెల్యేకు చుక్కెదురు.. నిలదీసిన దంపతులు!

‘గడపగడపకు మన ప్రభుత్వం’ అంటూ అనంతపురం జిల్లా చెదళ్ల గ్రామంలో పర్యటించిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని దంపతులు నిలదీశారు. ఒక్కగానొక్క కుమారుడు ట్రాక్టర్ ద్వారా ఇసుక విక్రయించుకుంటుంటే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కఓటు కూడా పక్కకుపోకుండా వైకాపాకు వేస్తే జైల్లో పెట్టించారంటూ దంపతులు కన్నీటిపర్యంతం అయ్యారు.

Published : 28 May 2022 17:49 IST

Tags :

మరిన్ని