Roja: చంద్రబాబు మహానాడును నిర్వహించడం హాస్యాస్పదం : రోజా

కోనసీమకు అంబేడ్కర్ పేరు ఉంచాలా? వద్దా? అని తెదేపా, జనసేన, భాజపా స్పష్టం చేయాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ కోనసీమలో మంత్రుల ఇళ్లు, ఎమ్మెల్యే ఇల్లు తగుల బెట్టారని, విధ్వంసానికి పాల్పడిన వారిలో 70 మందిని అరెస్ట్ చేస్తే అందులో తెదేపా, జనసేన వాళ్ళే ఉన్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Published : 28 May 2022 18:48 IST
Tags :

మరిన్ని