AP News: అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు..!

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌  ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. 18 ఏళ్లు పైబడిన వారిలో.. ప్రతి లక్ష మందిలో దాదాపు సగం మంది అప్పు తీసుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ సర్వేలో వెల్లడైంది. ఇందులో గ్రామీణ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు రెండో స్థానంలో నిలవగా.. వారితో పోలిస్తే 17శాతం ఎక్కవ మంది ఏపీలో అప్పుల్లో మునిగిపోయారు. 

Published : 16 Mar 2023 09:48 IST

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌  ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. 18 ఏళ్లు పైబడిన వారిలో.. ప్రతి లక్ష మందిలో దాదాపు సగం మంది అప్పు తీసుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ సర్వేలో వెల్లడైంది. ఇందులో గ్రామీణ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు రెండో స్థానంలో నిలవగా.. వారితో పోలిస్తే 17శాతం ఎక్కవ మంది ఏపీలో అప్పుల్లో మునిగిపోయారు. 

Tags :

మరిన్ని