AP News: అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు..!
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. 18 ఏళ్లు పైబడిన వారిలో.. ప్రతి లక్ష మందిలో దాదాపు సగం మంది అప్పు తీసుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ సర్వేలో వెల్లడైంది. ఇందులో గ్రామీణ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు రెండో స్థానంలో నిలవగా.. వారితో పోలిస్తే 17శాతం ఎక్కవ మంది ఏపీలో అప్పుల్లో మునిగిపోయారు.
Published : 16 Mar 2023 09:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా