Animal Lover: మూగజీవాల ఆలనాపాలన కోసం మూడంతస్తుల భవనం కేటాయించిన యువతి
వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను కొందరు వీధుల్లో వదిలేస్తుంటారు. దీంతో ఒక్కసారిగా వాటి బతుకు దుర్భరంగా మారిపోతుంది. తిండి లేక, ఆరోగ్యం కుదుటపడక.. అవి నానాటికీ బక్కచిక్కిపోతుంటాయి. ఈ తరహా ఘటనలను చూసి ఛత్తీస్గఢ్కు చెందిన 27ఏళ్ల నిధి తివారీ చలించిపోయారు. వాటి ఆలన పాలన చూస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Published : 26 Sep 2022 11:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్