Andhra News: అన్నమయ్య జలవిలయానికి ఏడాది.. జగనన్న హామీలెప్పుడు నెరవేరేది?
అన్నమయ్య జలాశయం సృష్టించిన వరద బీభత్సానికి నేటితో ఏడాది పూర్తయింది. ఊహించని రీతిలో ఎగువ నుంచి వచ్చిన భారీ వరదను తట్టుకోలేక అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకు పోయింది. ఈ ఉపద్రవంలో.. 39 మంది ప్రాణాలు తెల్లారిపోయాయి. రోజూ శివునికి పూజలు చేసే పూజరి ఇంట్లోనే 9 మంది మృత్యువాత పడటం అప్పట్లో కలిచివేసిన సంఘటన. బాధితులకు మూడు నుంచి ఆరునెలల్లో ఇళ్లు నిర్మించి తాళాలు చేతుల్లో పెడతానని గొప్పగా హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగానే మిగిలి పోయాయి.
Updated : 23 Mar 2023 12:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం