AP News: డిప్యూటీ సీఎం వస్తున్నారని.. ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు!
చిత్తూరు జిల్లాలోని పాచిగుంటలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నారాయణస్వామి పర్యటిస్తుండగా.. గ్రామానికి చెందిన 20 కుటుంబాల ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. 20 ఇళ్లకు తాళాలు వేయడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్లకుండా వెనుదిరిగారు. అయితే, సంక్షేమ పథకాల లబ్ధి పొందుతూనే తన పర్యటనను వ్యతిరేకించడం దారుణమని నారాయణస్వామి అసహనానికి గురయ్యారు.
Updated : 24 May 2023 22:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట