Andhra news: ‘జాక్ అండ్ జిల్’ కథలు చెప్పొద్దు: సూర్యనారాయణ
జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతుంటే ఆర్థికశాఖ అధికారులు ‘జాక్ అండ్ జిల్’ కథలు చెబుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. ఆర్థికశాఖ ఆదేశాల మేరకే డబ్బులు డెబిట్ అయ్యాయని ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ చెబుతుంటే, ఏదో టెక్నికల్ సమస్యవల్లే ఇలా జరిగిందని ఆర్థికశాఖ అధికారులు విడ్డూరంగా ఉందన్నారు.
Published : 30 Jun 2022 15:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!