AP News: ఫిబ్రవరి ఆరో తేదీ దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు అందని వేతనాలు..!
ఫిబ్రవరి ఆరో తేదీ దాటినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందలేదని చెబుతున్నారు. ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ రాకపోగా.. వ్యవసాయ శాఖలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొన్ని శాఖల్లో కొందరికి ఇవ్వగా.. మరికొందరికి ఎదురుచూపులు తప్పడం లేదు.
Published : 07 Feb 2023 09:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM