Andhra News: ప్రజలపై మరో పన్ను భారం వేయనున్న ఏపీ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది.వాణిజ్య భవనాల నిర్మాణానికి ఇంపాక్ట్ ఫీజుల రూపంలో ముక్కుపిండి వసూలు చేయనుంది. ప్రధాన రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే అదనపు రుసుం చెల్లించాల్సిందే.నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లోనూ రోడ్ల పక్కన వాణిజ్య భవన నిర్మిస్తే ఇంపాక్ట్ ఫీజు చెల్లించుకోవాల్సిందే.

Published : 12 Aug 2022 12:57 IST

రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది.వాణిజ్య భవనాల నిర్మాణానికి ఇంపాక్ట్ ఫీజుల రూపంలో ముక్కుపిండి వసూలు చేయనుంది. ప్రధాన రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే అదనపు రుసుం చెల్లించాల్సిందే.నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లోనూ రోడ్ల పక్కన వాణిజ్య భవన నిర్మిస్తే ఇంపాక్ట్ ఫీజు చెల్లించుకోవాల్సిందే.

Tags :

మరిన్ని