Andhra News: ప్రజలపై మరో పన్ను భారం వేయనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది.వాణిజ్య భవనాల నిర్మాణానికి ఇంపాక్ట్ ఫీజుల రూపంలో ముక్కుపిండి వసూలు చేయనుంది. ప్రధాన రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే అదనపు రుసుం చెల్లించాల్సిందే.నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లోనూ రోడ్ల పక్కన వాణిజ్య భవన నిర్మిస్తే ఇంపాక్ట్ ఫీజు చెల్లించుకోవాల్సిందే.
Published : 12 Aug 2022 12:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?