AP JAC: ప్రజా ప్రతినిధులు ₹50 వేల పెన్షన్ తీసుకోవట్లేదా?: బొప్పరాజు
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు. పెన్షన్ ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే బిక్ష కాదని.. అది ఉద్యోగుల హక్కని స్పష్టం చేశారు. ‘ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రతినిధులు రూ.50 వేల పింఛను తీసుకుంటున్నారు. వారు పింఛను త్యాగం చేయగలరా?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు పాలకులకు ఒక న్యాయం ఉద్యోగులకు మరో న్యాయమా? అని నిలదీశారు.
Updated : 31 Mar 2023 17:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్