Mogalturu: కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల స్థలం
సినీ, రాజకీయ రంగాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు చేసిన సేవలను నేతలు కొనియాడారు. ఆయన పేరు మీద స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మంత్రులు తెలిపారు. మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన సంస్మరణ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు... ప్రభాస్, శ్యామలాదేవిని కలిసి సానుభూతి ప్రకటించారు.
Published : 29 Sep 2022 22:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!