Mogalturu: కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల స్థలం

సినీ, రాజకీయ రంగాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు చేసిన సేవలను నేతలు కొనియాడారు. ఆయన పేరు మీద స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మంత్రులు తెలిపారు. మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన సంస్మరణ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు... ప్రభాస్, శ్యామలాదేవిని కలిసి సానుభూతి ప్రకటించారు.

Published : 29 Sep 2022 22:17 IST
Tags :

మరిన్ని