Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం..!

రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో కేంద్ర బడ్జెట్(Union Budget 2023)లో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావనే లేదు. విభజన జరిగాక కేంద్రంలో ఎన్డీయే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పది బడ్జెట్లు ప్రవేశపెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. 

Updated : 02 Feb 2023 10:16 IST
Tags :

మరిన్ని