AP News: కవాతు చేస్తూ.. ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ కరపత్రాలను తొలగించిన పోలీసులు
‘గడప గడపకు’ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలోని అమరావతి ముస్లిం కాలనీలో పర్యటించిన పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు విచిత్రమైన నిరసన వ్యక్తమైంది. చాలా ఇళ్లకు ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అనే కరపత్రాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో కవాతు నిర్వహించి కరపత్రాలను తొలగించారు.
Published : 23 Jan 2023 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు