AP Police: రైతు ప్రాణాలు కాపాడిన ఎస్సై.. శభాష్‌ అంటున్న నెటిజన్లు

అమరావతి పాదయాత్రలో ఓ రైతు ప్రాణాలు కాపాడి.. ఎస్సై త్రినాథ్‌ శభాష్ అనిపించుకున్నారు. రాజమహేంద్రవరంలోని గామన్‌ ఇండియా బ్రిడ్జిపై ఓ రైతు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై త్రినాథ్‌ వెంటనే సీపీఆర్‌ చేసి రైతు ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో హ్యట్సాఫ్ అంటూ ఎస్సై త్రినాథ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published : 18 Oct 2022 15:01 IST

అమరావతి పాదయాత్రలో ఓ రైతు ప్రాణాలు కాపాడి.. ఎస్సై త్రినాథ్‌ శభాష్ అనిపించుకున్నారు. రాజమహేంద్రవరంలోని గామన్‌ ఇండియా బ్రిడ్జిపై ఓ రైతు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై త్రినాథ్‌ వెంటనే సీపీఆర్‌ చేసి రైతు ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో హ్యట్సాఫ్ అంటూ ఎస్సై త్రినాథ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

మరిన్ని