AP Police: రైతు ప్రాణాలు కాపాడిన ఎస్సై.. శభాష్ అంటున్న నెటిజన్లు
అమరావతి పాదయాత్రలో ఓ రైతు ప్రాణాలు కాపాడి.. ఎస్సై త్రినాథ్ శభాష్ అనిపించుకున్నారు. రాజమహేంద్రవరంలోని గామన్ ఇండియా బ్రిడ్జిపై ఓ రైతు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై త్రినాథ్ వెంటనే సీపీఆర్ చేసి రైతు ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో హ్యట్సాఫ్ అంటూ ఎస్సై త్రినాథ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published : 18 Oct 2022 15:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్