AP JAC: ఉద్యోగులకు ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని చెప్పడం దుర్మార్గం: బొప్పరాజు
పీఆర్సీ అరియర్స్ ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోమనడం దారుణమని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు మండిపడ్డారు. అనేక రకాల బకాయిలు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ‘వర్క్ టూ రూల్’పాటించాలని పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మాత్రమే విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య వర్సిటీలో ఉద్యోగులతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
Published : 21 Mar 2023 17:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్