China: చైనాలో జీరో కొవిడ్ విధానం.. భారత్‌పై యాపిల్ కంపెనీ దృష్టి..!

కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం.. ఆ దేశంలో పారిశ్రామికవేత్తలకు శాపంగా మారింది. ఇదే ఇప్పుడు భారత్‌కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ప్రముఖ సంస్థ యాపిల్.. తమ ఉత్పత్తుల తయారీకి భారత్, వియత్నాంపై దృష్టి సారించినట్లు సమాచారం.

Published : 23 May 2022 11:55 IST

కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం.. ఆ దేశంలో పారిశ్రామికవేత్తలకు శాపంగా మారింది. ఇదే ఇప్పుడు భారత్‌కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ప్రముఖ సంస్థ యాపిల్.. తమ ఉత్పత్తుల తయారీకి భారత్, వియత్నాంపై దృష్టి సారించినట్లు సమాచారం.

Tags :

మరిన్ని