APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మోగుతున్న ఛార్జీల మోత
ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల మోత మోగుతున్నాయి. పెంచిన ఛార్జీలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలోనే బస్సు ఛార్జీలు మూడుసార్లు పెంచేసింది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆర్టీసీ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి.
Published : 25 Dec 2022 11:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!