APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మోగుతున్న ఛార్జీల మోత

ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల మోత మోగుతున్నాయి. పెంచిన ఛార్జీలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటేనే  ప్రజలు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలోనే బస్సు ఛార్జీలు మూడుసార్లు పెంచేసింది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో  ఆర్టీసీ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి.

Published : 25 Dec 2022 11:48 IST

ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల మోత మోగుతున్నాయి. పెంచిన ఛార్జీలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటేనే  ప్రజలు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలోనే బస్సు ఛార్జీలు మూడుసార్లు పెంచేసింది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో  ఆర్టీసీ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి.

Tags :

మరిన్ని