AP News: పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఆక్వా రైతుల పరిస్థితి!
ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గతంలో మార్కెట్లో డిమాండ్ను బట్టి రొయ్యలను విక్రయించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు.. కొనుగోలుదారులు సిండికేట్గా ఏర్పడి ధరను నియంత్రిస్తున్నారంటూ.. ఆక్వా రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం నిర్ణీత ధర ప్రకటించినా.. అది అందకపోగా, ధరలు మరింత పతనమై తీవ్ర నష్టాల్లోకి నెట్టేసినట్లయిందని రైతులు వాపోతున్నారు..
Published : 03 Nov 2022 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్