AP News: పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఆక్వా రైతుల పరిస్థితి!

ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గతంలో మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రొయ్యలను విక్రయించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు.. కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరను నియంత్రిస్తున్నారంటూ.. ఆక్వా రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం నిర్ణీత ధర ప్రకటించినా.. అది అందకపోగా, ధరలు మరింత పతనమై తీవ్ర నష్టాల్లోకి నెట్టేసినట్లయిందని రైతులు వాపోతున్నారు..

Published : 03 Nov 2022 15:37 IST

ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గతంలో మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రొయ్యలను విక్రయించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు.. కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరను నియంత్రిస్తున్నారంటూ.. ఆక్వా రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం నిర్ణీత ధర ప్రకటించినా.. అది అందకపోగా, ధరలు మరింత పతనమై తీవ్ర నష్టాల్లోకి నెట్టేసినట్లయిందని రైతులు వాపోతున్నారు..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు