సీనియర్ల రాజీనామాలు ఓవైపు.. జోడు యాత్ర సన్నద్ధత మరోవైపు..
సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్లో మరో భారీ కుదుపు ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల అభిప్రాయాలకు విలువేలేదని, సోనియా పేరుకే అధ్యక్షురాలని.. రాహూల్ గాంధీనే అంతా నియంత్రిస్తున్నారని ఆజాద్ విమర్శించారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిర్వీర్యం కావడానికి రాహూల్ వ్యవహారశైలే కారణమన్నది అసమ్మతి నేతల ఆరోపిస్తున్నారు. మరోవైపు భారత్ జోడో పేరుతో 12 రాష్ట్రాల్లో పాదయాత్రకు రాహూల్ గాంధీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందా? తరిగిపోతోందా?
Published : 26 Aug 2022 20:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు