Rajnath Singh: జవాన్లతో కలిసి పాట పాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే సైనికులు.. పాట పాడి కొద్దిసేపు ఉల్లాసంగా గడిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ‘బోర్డర్’ సినిమాలో గీతాన్ని ఆలపించారు. అసోంలోని దిన్ జన్ మిలటరీ స్టేషన్‌ను రాజ్‌నాథ్  సందర్శించిన సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు జవాన్లు పాట పాడుతుండగా కేంద్రమంత్రి సైతం తన స్వరాన్ని వారికి జత చేసి ఉత్సాహపరిచారు.

Published : 29 Sep 2022 11:14 IST

దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే సైనికులు.. పాట పాడి కొద్దిసేపు ఉల్లాసంగా గడిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ‘బోర్డర్’ సినిమాలో గీతాన్ని ఆలపించారు. అసోంలోని దిన్ జన్ మిలటరీ స్టేషన్‌ను రాజ్‌నాథ్  సందర్శించిన సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు జవాన్లు పాట పాడుతుండగా కేంద్రమంత్రి సైతం తన స్వరాన్ని వారికి జత చేసి ఉత్సాహపరిచారు.

Tags :

మరిన్ని