Rajnath Singh: జవాన్లతో కలిసి పాట పాడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే సైనికులు.. పాట పాడి కొద్దిసేపు ఉల్లాసంగా గడిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ‘బోర్డర్’ సినిమాలో గీతాన్ని ఆలపించారు. అసోంలోని దిన్ జన్ మిలటరీ స్టేషన్ను రాజ్నాథ్ సందర్శించిన సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు జవాన్లు పాట పాడుతుండగా కేంద్రమంత్రి సైతం తన స్వరాన్ని వారికి జత చేసి ఉత్సాహపరిచారు.
Published : 29 Sep 2022 11:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!