Telangana news: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పూటలా భోజనం..
వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు నామమాత్రపు రుసుముతో ఆహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 18 ఆస్పత్రుల్లో నేడు భోజన సదుపాయ కార్యక్రమం ప్రారంభించనుంది. రోజు మూడు పూటలా ఆహారం అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Published : 12 May 2022 10:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ