Telangana news: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పూటలా భోజనం..

వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు నామమాత్రపు రుసుముతో ఆహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 18 ఆస్పత్రుల్లో నేడు భోజన సదుపాయ కార్యక్రమం ప్రారంభించనుంది. రోజు మూడు పూటలా ఆహారం అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Published : 12 May 2022 10:34 IST

వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు నామమాత్రపు రుసుముతో ఆహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 18 ఆస్పత్రుల్లో నేడు భోజన సదుపాయ కార్యక్రమం ప్రారంభించనుంది. రోజు మూడు పూటలా ఆహారం అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు