Andhra News: వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణిస్తున్న నంద్యాల యువకుడు
ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆ బాలుడు.. క్రీడలపై ఉన్న ఆసక్తిని కోల్పోలేదు. యువకుడయ్యాక విలువిద్య, దేహదారుఢ్యం, పారాసైక్లింగ్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నాడు. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారి.. ముందుకు దూసుకెళ్తున్నాడు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే.. పారా ఒలింపిక్స్ పోటీలలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న అర్షద్ కృషి గురించి తెలుసుకుందాం.
Published : 27 Jun 2022 10:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం