Hyderabad: హయత్నగర్లో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఆకతాయిలు.. డబ్బుల కోసం యువకుడిపై దాడి!
హైదరాబాద్ హయత్నగర్ (hayatnagar) పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. డబ్బులు ఇవ్వాలంటూ.. ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు. రామోజీగ్రూప్ సంస్థలో పనిచేస్తున్న పవన్ కుమార్ సత్య సాయి అనే ఉద్యోగి విధులు ముగించుకుని రాత్రి 01.30 గంటల సమయంలో లెక్చరర్స్ కాలనీలోని తన ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరుగురు వ్యక్తులు బైకుపై కూర్చొని.. అటుగా వెళ్తున్న పవన్ సాయిపై దాడి చేశారు. డబ్బులు ఇవ్వాలంటూ ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. డబ్బులు లేవని చెప్పినా వినకుండా కొట్టి వెళ్లిపోయారు. హయత్ నగర్ పోలీసుస్టేషన్లో పవన్ ఫిర్యాదు చేశారు.
Published : 07 Jun 2023 11:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా