Junmoni Rabha: ‘లేడి సింగం’ మృతిపై రంగంలోకి సీబీఐ

అస్సాంలో సంచలనం సృష్టించిన లేడీ సింగం, మహిళా ఎస్సై జున్మణి రాభా (Assam Lady Singam) మృతి కేసు విచారణకు సీబీఐ (CBI) రంగంలోకి దిగనుంది. పబ్లిక్ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అస్సాం పోలీసు విభాగం (Assam Police) శనివారం పేర్కొంది. నేరస్థులతో కలిసి కొందరు పోలీసు అధికారులు జున్మణి రాభాను హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఈ కేసు సీబీఐకి చేరడం గమనార్హం.

Published : 21 May 2023 19:33 IST

Tags :

మరిన్ని