Junmoni Rabha: ‘లేడి సింగం’ మృతిపై రంగంలోకి సీబీఐ
అస్సాంలో సంచలనం సృష్టించిన లేడీ సింగం, మహిళా ఎస్సై జున్మణి రాభా (Assam Lady Singam) మృతి కేసు విచారణకు సీబీఐ (CBI) రంగంలోకి దిగనుంది. పబ్లిక్ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అస్సాం పోలీసు విభాగం (Assam Police) శనివారం పేర్కొంది. నేరస్థులతో కలిసి కొందరు పోలీసు అధికారులు జున్మణి రాభాను హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఈ కేసు సీబీఐకి చేరడం గమనార్హం.
Published : 21 May 2023 19:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం