Train Collision: గ్రీస్‌లో ఘోరం.. ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం

గ్రీస్‌ (Greece)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

Published : 01 Mar 2023 15:34 IST

Tags :

మరిన్ని