Andhra Politics: మహానాడును అడ్డుకునేందుకు ఇన్ని కుట్రలా?:అచ్చెన్న

అధికారాన్ని అడ్డంపెట్టుకొనిమహానాడును అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు తొలుత ప్రకాశం జిల్లాలో కాలేజీ గ్రౌండ్‌ను ఇస్తామన్న అధికారులు ఆ తర్వాత కుదరని లేఖ రాశారన్నారు. మరోవైపు బస్సులు సమకూర్చేందుకు ముందుకొచ్చిన ఆర్టీసీ కూడా ముఖం చాటేసిందని అన్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 24 May 2022 18:40 IST

అధికారాన్ని అడ్డంపెట్టుకొనిమహానాడును అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు తొలుత ప్రకాశం జిల్లాలో కాలేజీ గ్రౌండ్‌ను ఇస్తామన్న అధికారులు ఆ తర్వాత కుదరని లేఖ రాశారన్నారు. మరోవైపు బస్సులు సమకూర్చేందుకు ముందుకొచ్చిన ఆర్టీసీ కూడా ముఖం చాటేసిందని అన్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని