Andhra Politics: మహానాడును అడ్డుకునేందుకు ఇన్ని కుట్రలా?:అచ్చెన్న
అధికారాన్ని అడ్డంపెట్టుకొనిమహానాడును అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు తొలుత ప్రకాశం జిల్లాలో కాలేజీ గ్రౌండ్ను ఇస్తామన్న అధికారులు ఆ తర్వాత కుదరని లేఖ రాశారన్నారు. మరోవైపు బస్సులు సమకూర్చేందుకు ముందుకొచ్చిన ఆర్టీసీ కూడా ముఖం చాటేసిందని అన్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Published : 24 May 2022 18:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!