Jarkhand: ఝార్ఖండ్లో ఆటంబాంబు ఏ క్షణమైనా పేలొచ్చు: గవర్నర్ రమేశ్ బైస్
ఝార్ఖండ్లో ఆటం బాంబు ఏ క్షణమైనా పేలుతుందని ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్ వ్యాఖ్యానించారు. బాణసంచాపై నిషేధం దిల్లీలోనేకానీ ఝార్ఖండ్లో కాదన్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. లాభదాయక పదవి అంశంపై రెండో అభిప్రాయం కోరినట్లు ఆయన చెప్పారు. దీపావళి కోసం సొంతూరు రాయపూర్ వెళ్లిన రమేశ్ బైస్.. ఎవరి పరువూ తీసే ఉద్దేశం తనకు లేదన్నారు.
Updated : 25 Oct 2023 17:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు