Jarkhand: ఝార్ఖండ్‌లో ఆటంబాంబు ఏ క్షణమైనా పేలొచ్చు: గవర్నర్ రమేశ్‌ బైస్

ఝార్ఖండ్‌లో ఆటం బాంబు ఏ క్షణమైనా పేలుతుందని ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్‌ బైస్ వ్యాఖ్యానించారు. బాణసంచాపై నిషేధం దిల్లీలోనేకానీ ఝార్ఖండ్‌లో కాదన్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. లాభదాయక పదవి అంశంపై రెండో అభిప్రాయం కోరినట్లు ఆయన చెప్పారు. దీపావళి కోసం సొంతూరు రాయపూర్ వెళ్లిన రమేశ్‌ బైస్.. ఎవరి పరువూ తీసే ఉద్దేశం తనకు లేదన్నారు.

Updated : 25 Oct 2023 17:21 IST

ఝార్ఖండ్‌లో ఆటం బాంబు ఏ క్షణమైనా పేలుతుందని ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్‌ బైస్ వ్యాఖ్యానించారు. బాణసంచాపై నిషేధం దిల్లీలోనేకానీ ఝార్ఖండ్‌లో కాదన్నారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. లాభదాయక పదవి అంశంపై రెండో అభిప్రాయం కోరినట్లు ఆయన చెప్పారు. దీపావళి కోసం సొంతూరు రాయపూర్ వెళ్లిన రమేశ్‌ బైస్.. ఎవరి పరువూ తీసే ఉద్దేశం తనకు లేదన్నారు.

Tags :

మరిన్ని