YSR District: సచివాలయ సిబ్బందిని చితకబాదిన స్థానికులు
వైయస్సార్ జిల్లా ఉక్కాయ పల్లిలో సచివాలయ సిబ్బందిని స్థానికులు చితకబాదారు. నిర్మాణాలపై కోర్టు స్టే ఉన్నా.. కూల్చివేయడానికి వచ్చారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
Published : 18 Aug 2022 11:43 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?