Drone Visuals: డిఫెన్స్ ఎక్స్పో 2022లో ఆకట్టుకున్న డ్రోన్ విన్యాసాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హిందూ మహా సముద్ర ప్రాంతం.. డ్రైవింగ్ ఇంజిన్గా సముచిత స్థానాన్ని పొందాలని భారత్ ఎదురుచూస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్ గాంధీనగర్లో నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్పో 2022లో ఆయన పాల్గొన్నారు. 44 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డ్రోన్ల ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన ఫైటర్ జెట్ చిత్రాలను నిర్వాహకులు ప్రదర్శించారు.
Updated : 19 May 2023 15:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!