Cargo Services: దేశంలోని 20 విమానాశ్రయాల్లో నిలిచిపోయిన సరకు రవాణా సేవలు
విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం సహా దేశంలోని 20 విమానాశ్రయాల్లో సరకు రవాణా సేవలు జనవరి 1 నుంచి నిలిచిపోయాయి. అనుమతులను పునరుద్ధరించుకోవాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆరు నెలల కిందట సూచించినప్పటికీ.. అది జరగకపోవడంతో తాజాగా సరకు రవాణా సేవలను ఆపేస్తున్నట్టు బీసీఏఎస్ ప్రకటించింది.
Updated : 23 Mar 2023 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?