YS Avinash Reddy: మరోసారి సీబీఐ విచారణకు.. అవినాష్‌ రెడ్డి గైర్హాజరు

అవినాశ్ రెడ్డి (Avinash Reddy) తన ఇంట్లో నుంచి సీబీఐ కార్యాలయానికి బయల్దేరి వస్తుండగా మార్గమధ్యలో.. తన తల్లి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు. విచారణకు హాజరు కాలేనంటూ అవినాశ్ రెడ్డి రాసిన లేఖను.. సీబీఐకి అందజేయడానికి ఆయన సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అవినాశ్ రెడ్డి తల్లి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందిందని తెలిపారు.

Updated : 19 May 2023 13:35 IST

Tags :

మరిన్ని