IND vs WI: భారత్ను గెలిపించిన అక్షర్.. ఎలాగంటే?
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ (64*) విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు టీమ్ఇండియాకు గట్టి సవాలు విసిరింది. షై హోప్ (115) సెంచరీ బాదడంతో మొదట విండీస్ 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
Published : 25 Jul 2022 08:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?