అయోధ్య రామయ్యపై.. సూర్య కిరణాలు నేరుగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు!
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయంలో.. శ్రీరాముడి విగ్రహంపై సూర్య కిరణాలు నేరుగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా శ్రీరామనవమి రోజున సూర్య కిరణాలు గర్భగుడిలోకి ప్రసరించేలా.. నిర్మాణాలు చేపట్టనున్నారు. మరోవైపు ఆలయ కింది అంతస్తులో అమర్చనున్న తలుపుల తయారీ కోసం.. హైదరాబాద్ నుంచి పది మంది కళాకారులు అయోధ్యకు చేరుకున్నారు. డిసెంబరు నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.
Updated : 01 Jun 2023 22:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’