Ayyanna Patrudu: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: అయ్యన్నపాత్రుడు

ఏపీ సీఐడీ అధికారులు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా హైదకాబాద్‌లోని తన కుమారుడు చింతకాయల విజయ్‌ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేయడం అన్యాయమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు, కోడలు లేని సమయంలో పసి పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి కారు డ్రైవర్‌ను కొట్టారని చెప్పారు. తమ న్యాయవాదిపైనా దౌర్జన్యం చేశారని తెలిపారు. 

Published : 01 Oct 2022 19:46 IST
Tags :

మరిన్ని