Sangareddy: చెట్ల పొదల్లో గుక్కపెట్టిన పసిగుడ్డు.. ఆస్పత్రికి తరలింపు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. బూచినెల్లి గ్రామంలోని శివాజి విగ్రహం సమీపంలో చెట్ల పొదల్లో ఏడుపు శబ్దాలు విన్న గ్రామస్థులు అక్కడి వెళ్లి గమనించగా.. అప్పుడే పుట్టిన ఆడశిశువు కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పాపను వెంటనే జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చలిలో వణికిపోతున్న చిన్నారిని వెంటనే పరీక్షలు జరిపిన వైద్యులు.. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రానికి తరలించారు.
Published : 26 Dec 2022 16:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం