అందరి సమస్యలు తెలుసుకొని.. మమ్మల్ని పట్టించుకోరా?:వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే సుధకు నిరసన సెగ తగిలింది. ఒకటో వార్డులో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మిద్దెలవారిపాలెంలో మహిళలు తమ వార్డులో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేసి.. తమ వార్డులో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కోటవీధిలో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించి మిద్దెల వారి పాలెంలో నిర్వహించకుండా వెళ్లిపోవడం తగదన్నారు.
Updated : 26 Nov 2022 16:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM