Balakrishna: మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి: బాలకృష్ణ
ప్రస్తుత పాలకులు వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించారని, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. గుంటూరు జేకేసీ రోడ్డులో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.
Published : 29 May 2022 15:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు