Balakrishna: మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి: బాలకృష్ణ

ప్రస్తుత పాలకులు వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించారని, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.  మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి‌ వచ్చిందని ఎద్దేవా చేశారు. గుంటూరు జేకేసీ రోడ్డులో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.

Published : 29 May 2022 15:52 IST

Tags :

మరిన్ని