Veera simha reddy: బాలకృష్ణ అభిమానుల ఆగ్రహం.. సినిమా ఆగిందని తెరను కాల్చేశారు!
తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘వీరసింహరెడ్డి’ సందడి నెలకొంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, విశాఖలోని సబ్బవరంలో సినిమా ప్రదర్శన మధ్యలో ఆగిపోవడంతో అభిమానులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. థియేటర్లోని తెరకు కొందరు నిప్పుపెట్టారు.
Published : 12 Jan 2023 15:49 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!