Veera simha reddy: బాలకృష్ణ అభిమానుల ఆగ్రహం.. సినిమా ఆగిందని తెరను కాల్చేశారు!

తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘వీరసింహరెడ్డి’ సందడి నెలకొంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, విశాఖలోని సబ్బవరంలో సినిమా ప్రదర్శన మధ్యలో ఆగిపోవడంతో అభిమానులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. థియేటర్‌లోని తెరకు కొందరు నిప్పుపెట్టారు. 

Published : 12 Jan 2023 15:49 IST

Veera simha reddy: బాలకృష్ణ అభిమానుల ఆగ్రహం.. సినిమా ఆగిందని తెరను కాల్చేశారు!

తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘వీరసింహరెడ్డి’ సందడి నెలకొంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, విశాఖలోని సబ్బవరంలో సినిమా ప్రదర్శన మధ్యలో ఆగిపోవడంతో అభిమానులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. థియేటర్‌లోని తెరకు కొందరు నిప్పుపెట్టారు. 

Tags :

మరిన్ని