Balakrishna: ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలోనే శతజయంతి వేడుకల శంఖారావం: బాలకృష్ణ
ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలోనే శతజయంతి వేడుకల శంఖారావం ఈ నెల 28న పూరిస్తున్నామని తెదేపా (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పష్టంచేశారు. ఎన్టీఆర్ నడయాడిన ప్రాంతంలోనే ఈ వేడుక నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు (Chandrababu), రజినీకాంత్ (Rajinikanth) కూడా పాల్గొంటారని బాలకృష్ణ తెలిపారు.
Published : 23 Apr 2023 12:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి