Balakrishna: ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలోనే శతజయంతి వేడుకల శంఖారావం: బాలకృష్ణ

ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలోనే శతజయంతి వేడుకల శంఖారావం ఈ నెల 28న పూరిస్తున్నామని తెదేపా (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పష్టంచేశారు. ఎన్టీఆర్ నడయాడిన ప్రాంతంలోనే ఈ వేడుక నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు (Chandrababu), రజినీకాంత్ (Rajinikanth) కూడా పాల్గొంటారని బాలకృష్ణ తెలిపారు.  

Published : 23 Apr 2023 12:21 IST

Tags :

మరిన్ని