Balakrishna: ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా’.. మరోసారి పాట పాడిన బాలయ్య!
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి (Veera Simha Reddy)’. శ్రుతిహాసన్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మాతో పెట్టుకోకు’ సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా..’ పాటను స్టేజ్పై బాలకృష్ణ పాడి ప్రేక్షకులను అలరించారు.
Updated : 23 Jan 2023 10:07 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం