Balakrishna: ఎన్టీఆర్కు మరణం లేదు: బాలకృష్ణ ఉద్వేగ ప్రసంగం
నందమూరి తారకరామారావు (NTR) తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రాజకీయ విప్లవం తెచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ (Balakrishna) ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెదేపా 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎన్టీఆర్కు మరణం లేదని.. నిత్యం వెలిగే మహోన్నత దీపం ఆయనని కొనియాడారు.
Updated : 29 Mar 2023 21:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!